Monday 8 January 2018

మంచిర్యాల జిల్లా స్తాయి ఉపన్యాస పోటీలు

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రము
PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
Telangana State, INDIA ( Regd.no.446/2014)
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు రిపబ్లిక్ దినోత్సవంను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలోని ఉన్నత పాటశాల విద్యార్దులకు “ జాతీయ సమైక్యత ” అనే అంశం పై ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటిలలో గెలుపొందిన ముగ్గురు విద్యార్దులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. ఈ పోటీలు తేది 08-01-2018 Monday ,సమయం 10 am – 12.30 pm.Seminar Hall, Government Degree College, Mancherial నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనే విద్యార్దులు సంప్రదించండి.
గమనిక :
౧) ప్రతి స్కూల్ నుంచి ఒక విద్యార్దికి పాల్గొనడానికి అవకాశం వుంటుంది.
౨) ప్రతి విద్యార్ది మూడు నుంచి అయిదు నిమిషాల వ్యవది గల ఉపన్యాసం తయారు చేసుకోవాలి
౩) ఇంగ్లీష్ లేదా తెలుగు లో ఉపన్యాసం ఇవ్వవచ్చు. అంశం నకు ప్రాదాన్యత వుంటుంది. బాషకు కాదు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
సెల్ : 9440383277
Whastapp : 7386776361
లేదా
అడిచర్ల సాగర్
Cell: 9346474070

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.