Tuesday 11 August 2020

" సాహిత్య విక్రమార్క పురస్కారాల ప్రధానం "

 " సాహిత్య విక్రమార్క పురస్కారాల ప్రధానం "


దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ ( మంచిర్యాల ) వారు " దేశభక్తి సాహిత్యం" ను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో దేశభక్తి సాహిత్య ఈ పత్రిక పేస్ బుక్ గ్రూప్  ద్వారా  " వారం , వారం కవితా హారం " కార్యక్రమము ను ఏప్రిల్ 12,2020 ను ప్రారంభించడం జరిగింది. ఇందులో అంశాలు అన్ని కూడా దేశభక్తికి చెందినవే అయి ఉంటాయి. 

కవులు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపు వారి దేశభక్తి కవితను ఆన్లైన్ లో గ్రూప్లో చదవాలి .
అలా దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారి " వారం , వారం కవితా హారం " లో 10 ఆదివారాలు  క్రమం తప్పకుండా పాల్గొంటు, నిరంతరం దేశభక్తి సాహిత్యానికి రచిస్తున్న కవులకు మా సంస్థ తరుపున " సాహిత్య విక్రమార్క " పురస్కారాలు " స్వాతంత్ర్య దినోత్సవం 2020 " ను పురస్కరించుకొని  యివ్వడమైనది .

పురస్కారాలు పొందిన వారు
1. డా. రామక కృష్ణ మూర్తి
2 పి .విల్ ఎల్ . సుజాత
3 సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
4 దార స్నేహలత
5 ch .శ్రీనివాస్ రావ్
6 హరిత మాధవీ లతా
7 pv దుర్గా ప్రసాద్ , శ్రీకాకుళం
8 రామగిరి  నరేష్ , ధర్మపురి
9 సామల కిరణ్, కరీంనగర్
10 ఆకుల మల్లికార్జున్ , షాద్ నగర్
11 మోతె రాజ్ కుమార్, వరంగల్
12 ఇమ్మడి రాంబాబు , మెహబూబా బాద్
13 ఆత్రం మోతి రామ్ ఉట్నూర్
14 అయ్యవారు మురళి, కామారెడ్డి
15 ప్రభాశాస్త్రి జ్యోశ్యుల , మైసూర్
16 ఏ . సుబ్రహ్మణ్యం 

పురస్కారాలు పొందిన అందరికి శుభాకాంక్షలు .

యిట్లు

సూదిరెడ్డి  నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం ,
తెలంగాణ ( మంచిర్యాల )

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.